తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడక�
Tirupati | తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను 1000కి పెంచినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 300 కిలోమీటర్ల దూరంపైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80శాతం టికెట్లను, ఆ లోపు దూరం నుంచి వచ్చే బస్స�
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Tirumala | తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్నది. భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక
Leopard | తిరుమల (Tirumala) నడక మార్గంలో తాజాగా మరో చిరుత (Leopard) కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద ఓ చిరుత భక్తులకు కనిపించింది.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై లక్షిత (6) అనే చిన్నారి మృతిచెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేశ్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి శుక్రవారం ర
TTD | తిరుమల నడకమార్గంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తిరుమల తిరుపతి
దేవస్థానం ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది
కలుగకు