భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాల�
వెంకటేశ్వర భక్తి చానల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని చానల్ కార్యాలయంలో శుక్రవారం ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం జరిగింది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామి వారి హుండీ కిందపడిపోయింది. ఆలయం నుంచి రోజువారీ హుండీలను పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా హుండీ కిందపడ�
TTD | తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు(Devotee) రూ.14 లక్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని(Vehicle) గురువారం విరాళంగా(Donations) అందజేశారు.
నల్లమల పులుల కారిడార్ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం కల�
Tirumala | శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని �
దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడ�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుద�
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30
శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు.