Tirumala | తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్నది. భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక
Leopard | తిరుమల (Tirumala) నడక మార్గంలో తాజాగా మరో చిరుత (Leopard) కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద ఓ చిరుత భక్తులకు కనిపించింది.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై లక్షిత (6) అనే చిన్నారి మృతిచెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేశ్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి శుక్రవారం ర
TTD | తిరుమల నడకమార్గంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తిరుమల తిరుపతి
దేవస్థానం ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది
కలుగకు
టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నాలుగేండ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. జూలైలో వరుసగా 4 సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. సోమవారం మాత్రమే హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను దాటడం గమనార్హం. జూలై 10న 64,347 �
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి గరుడ వాహన ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.