TTD | తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు �
తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమత ప్రచార స్టిక్కర్తో ఉన్న కారును గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఇది చూసినా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై భక్త�
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్య�
తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడ
తిరుమలలో భద్రత కోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల రూం ఏర్పాటు చేయాలని తిరుమల భద్రతా కమిటీ ప్రతిపాదించింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కా
జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీవారి జూలై, ఆగస్టు నెలల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 25న తిరుపతిలో గదుల కోటాను, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయన�
Govindaraja Swamy Brahmotsavam | ఈ నెల 26 నుంచి జూన్ 3 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలు 25న అం
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
TTD | వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీ
కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్�