తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులను తీసుకెళ్లేందుకు ఒలెక్ట్రా ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ�
తిరుమలలో బుధవారం నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీ డీ అమలు చేయనుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, నగదు తిరిగి చెల్లింపు అంశా ల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసు�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోట
టీటీడీ వర్చువల్ సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది
TTD | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వీటితోపాటు వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.