తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడ
తిరుమలలో భద్రత కోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల రూం ఏర్పాటు చేయాలని తిరుమల భద్రతా కమిటీ ప్రతిపాదించింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కా
జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీవారి జూలై, ఆగస్టు నెలల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 25న తిరుపతిలో గదుల కోటాను, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయన�
Govindaraja Swamy Brahmotsavam | ఈ నెల 26 నుంచి జూన్ 3 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలు 25న అం
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
TTD | వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీ
కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్�
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ను గురువారం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20 వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ కోసం �
thiruchanur | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారు పద్మస
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మంగళవారం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్గా ఉండగా.. ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్లు ఎగరడం తీవ్ర కలకలం స�
Tirumala | మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్