దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడ�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుద�
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30
శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు.
మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ, భక్తుల సంక్షేమ సేవ ఉంటాయి. కొత్తగా నవనీత సేవను కూడా తీసుకొచ్చారు.
సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు �
తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమత ప్రచార స్టిక్కర్తో ఉన్న కారును గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఇది చూసినా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై భక్త�
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్య�