తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్ల
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంట�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక, సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక నెల ముందుగా విడుదల చేస్తుంది. ఇక ఆర్జిత, అంగ ప్రదక్షిణ టికెట్ల రెండు నెలల ముందుగానే ఆ�
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించ�
TTD | తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు (Salakatla Teppotsavam) కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి (Rukmini Sri Krishna Swamy) తెప్పపై నుంచి భక్తులను అన�
తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులను తీసుకెళ్లేందుకు ఒలెక్ట్రా ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ�
తిరుమలలో బుధవారం నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీ డీ అమలు చేయనుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, నగదు తిరిగి చెల్లింపు అంశా ల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసు�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోట
టీటీడీ వర్చువల్ సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది
TTD | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.