TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తున్నది. కోరుట్ల నియోజకవర్గంలోని 89 టెంపుళ్లకు సుమారు రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది.
ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి .ఆర్.ఆనందతీర్థాచార్య అన్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి
vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం కనుల పండువలా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవ
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల
Karthika Brahmotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు బుధవారం అమ్మవారు రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తు
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన
tirumala temple | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటలకు వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారా మూసి
Pournami Garuda Seva | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో