TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వీటితోపాటు వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Garuda Seva | TTD | ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Ramana Dikshitulu | తిరుమలలో పరిస్థితులపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ కొత్తగా రూపొందించిన టీటీ దేవస్థానమ్స్ యాప్ను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. గోవింద యాప్లో సమస్యలు వస్తుండటంతో దీనిని తీసుకొచ్�
భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్ను అప్డేట్ చేస్తూ టీటీ దేవస్థానమ్ యాప్ను అప్గ్రేడ్ చేసింది.
ttd | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు విశాఖ శారదా పీఠంలో చతుర్వేద హవనం నిర్వహించనున్నారు.