Lunar eclipse | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి క్షేత్రం మరోసారి మూతపడనుంది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు..
Kaisika Dwadasi | కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుమలలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిం�
pushpayagam | శ్రీవారి ఆలయంలో నవంబర్ ఒకటో తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం
నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం 31న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అంగప్రదక్షిణం, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని
Sahasra Kalasabhishekam| హైదరాబాద్ లో టీటీడీ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ధార్మిక భావన కలిగిన గొప్ప ఆధ్మాత్మికవేత్త అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేం
tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ