తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్య�
అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధి
తిరుమల : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో మంగళవారం వరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్�
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల కానున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)
TTD | అక్టోబర్ నెలకు చెందిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 24న బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. అలాగే మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప�