తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. ఇందులో తెలంగాణకు అవకాశం కల్పించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డిని పాలక మండలి సభ్యురాలిగా నియమించింది.
ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ.5 వేలు కేటాయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటుచేసింది. మండలిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు సభ్య�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి)కు టీటీడీ బోర్డులో చోటు దక
Tirumala | శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్వే
తిరుమలలో భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్గా నడకదారిని అభివృద్ధి చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి టీటీడీకి సూచించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి దంపతులు రిషికేశ్ వెళ్లి �
తిరుమలలో మరో చిరుత చిక్కింది. కాలినడక దారిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అటవీ, టీటీడీ అధికారులు వెల్లడించారు. 14న తెల్లవారు జామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్క�
తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడక�
Tirupati | తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను 1000కి పెంచినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 300 కిలోమీటర్ల దూరంపైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80శాతం టికెట్లను, ఆ లోపు దూరం నుంచి వచ్చే బస్స�
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.