Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం బుధవారం (18న) ఉదయ
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ�
Tirumala | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. దీంతో రేపటి నుంచి ఈనెల 23 వరకు శ్ర
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల కోసం టికెట్ల జనవరి కోటా షెడ్యూల్ను టీటీడీ అధికారులు బుధవారం విడుదల చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లతోపాటు ఆర్జిత సేవ లక్కీడిప్ రిజిస్ట్రేషన్, ఎర్న్డ్ సర్వీస్�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. 2004 జనవరికి సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్లైన్ బుకింగ్ ష
గతంలో టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలు, ప్రఖ్యాత గాయని దివంగత లతా మంగేష్కర్ ఆఖరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున రూ.10 లక్షల చెక్కును మంగళవారం విరాళంగా అందజేశారు.
Lata Mangeshkar | గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలు, దివంగత గాయని లతామంగేష్కర్(Singar Lata Mangeshkar )చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అ�
Tirumala | తిరుమల శ్రీవారిపై మరోసారి కాసుల వర్షం కురిసింది. సెప్టెంబర్లో హుండీ ద్వారా రూ.111.65 కోట్లు వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, లడ్డూలు 1.11 �
తిరుమలలో నిర్వహించనున్న శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ వెల్లడించింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాద�
Tirumala | ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారు�
Prathima Sasidhar | ఈ ప్రస్థానం అనేక మలుపుల సమాహారం. 2002లో కేవలం ఏడుగురు విద్యార్థులతో మొదలై.. నేడు 500 మందితో హైదరా బాద్లోనే అత్యుత్తమ మ్యూజిక్ స్కూల్స్లో ఒకటిగా అలరారుతున్నది మా సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం. నిజా�
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను శుక్రవారం టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్ర్తా లు 14 లాట్లు ఉన్నాయి.
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వేదపండితులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు.