శివరాత్రి సందర్భంగా 30 మంది ఉంటే ఇంటివద్దకే బస్సు టోల్ఫ్రీ నంబర్ల ద్వారా బుకింగ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలక
ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. వారం రోజుల వ్యవధిలో రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్ డిపోలు ఉన్నాయి. 310 సర్వీసులు నడిపించగా.. 40,511 �
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్నగర్ ఆర్టీసీ బస్టా�
మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
TSRTC | మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ రీజియన్లోని పలు ప్రాంతాల నుంచి 2,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హైద
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు మెచ్చేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు
Medaram Jatara | ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహాజాతర కొనసాగనుందని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఈ నెల
ఆర్టీసీ నూతన వెబ్సైట్ ప్రారంభించిన చైర్మన్ బాజిరెడ్డి హైదరాబాద్, జనవరి 26 : టీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలు, ప్రయాణికులు తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్�