వివిధ జిల్లాలనుంచి వృద్ధులు, గర్భిణులు, మహిళలు, దివ్యాంగులు ఇతర వ్యక్తులు లగేజీతో ఎంజీబీఎస్కు వస్తుంటారు. నగరంలో మరోచోటికి వెళ్లాలంటే సీబీఎస్కు వెళ్లి సిటీబస్సు ఎక్కాల్సిందే. కొందరి వద్ద ఆటోకిరాయిలేక నడిచి వెళ్తుంటారు. ఇలాంటివారికోసమే టీఎస్సార్టీసీ ఎండీ ఓ వెహికిల్ను ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్లో దిగినవారిని సీబీఎస్కు.. సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లాలనుకున్నవారిని అక్కడినుంచి ఉచితంగా తీసుకొస్తున్నారు. మరి ఈ వాహనం గురించి ప్రయాణికులు ఏమంటున్నారు..?, ఇతర వివరాల కోసం ఈ వీడియో చూడండి.