శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి కోసం అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ పండుగ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
తిరుపతి వెళ్లే భక్తులకు ఆర్టీసీ సౌకర్యం వేములవాడ రూరల్, జూలై 8: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తిరుపతి దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చని రాజన్న ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్�
TSRTC | ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేల( compassionate appointments )కు అనుమతి లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకో
హైదరాబాద్: కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణాలోనూ వ�
టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రెండేండ్లలో ఆర్టీసీకి రూ.120.52 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్లుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ�