మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
సుల్తాన్బజార్ : ప్రయాణీకులే మా దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు దూసుకువెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకుల సౌకర్యార్ధం నూతన పనులకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ భాధ్యతలను �
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పట
సుల్తాన్బజార్ : రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం ఈ యేడాది 4318 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్�
సుల్తాన్బజార్ : రోడ్డుపై ప్రయాణించే సాధారణ వాహనదారులకు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం సాధారణంగా చూస్తుంటాం. కాని దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు �
అధిక ధరలకు అమ్మడంపై ఉన్నతాధికారుల దృష్టి ఇప్పటికే వెయ్యి మందికి జరిమానాలు మూడుసార్లకు మించితే లైసెన్స్ రద్దు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బస్స్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయించే దుకా�