30 మంది ప్రయాణికులు ఉంటే చాలు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే టీఎస్ఆర్టీసీలో ప్రయాణం హైదరాబాద్, జనవరి 10 : ‘చెయ్యెత్తండి..బస్సెక్కండి’ ఒకప్పటి నినాదం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కాల్ చేయండి.. మీ ఇంటివద్ద�
TSRTC | నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తల్లిదండ్రులతో కలిసి
కొత్తగూడెం: భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవర్లు రోడ్డుప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్లో 33 మంది కండక్టర్లు, డ్రైవ�
హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వెళ్తున్నారా? | Hyderabad Book Fair | హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇటీవల బుక్ ఫెయిర్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు జరగనుంది. సోమవారం నుంచ
ఖమ్మం: ఆర్టీసీ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో సోమవారం అత్యధిక ఆదాయం సాధించింది. అందులో భాగస్వాములైన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సూపర్వైజర్లు తదితర అన్ని విభాగాల ఆర్టీసి ఉద్యోగులకు
ఖమ్మం: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఖమ్మం నుంచి శ్రీకాకుళంకు నూతన సర్వీసును సోమవారం నుంచి ప్రారంభించామని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి శ్రీకాక�
Bus Day | ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రతి గురువారం బస్ డే పాటించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ సజ్జానర్ ఇవాళ.. టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్�
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణ�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�