సంస్థ సేవలు మెరుగుపర్చేందుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రయాణికులు, పౌరులను టీఎస్ ఆర్టీసీ కోరుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్లో ఓ సర్వేను నిర్వహిస్తున్నది. ఆర్టీసీ బస్సుల పనితీరు
ఇతర రాష్ర్టాల్లో అయితే ఎప్పుడో మూసేవారు కేంద్ర ప్రభుత్వ తీరుతో భారీగా డీజిల్ భారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ముఖ్యమం�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్స
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
అతివలకు ఆర్టీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకిచ్చింది. ఈ నెల 8న ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల�
హైదరాబాద్ : ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని ప్రజలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగ�
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్
శివరాత్రి సందర్భంగా 30 మంది ఉంటే ఇంటివద్దకే బస్సు టోల్ఫ్రీ నంబర్ల ద్వారా బుకింగ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలక
ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. వారం రోజుల వ్యవధిలో రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్ డిపోలు ఉన్నాయి. 310 సర్వీసులు నడిపించగా.. 40,511 �
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్నగర్ ఆర్టీసీ బస్టా�