RTC | తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆర్టీసీ (RTC) సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. 65 ఏండ్లు నిండిన వారు శనివారం రోజంతా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవ�
ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర నగరాల నుంచీ గుట్టపైకి సేవలు విస్తరిస్తామని వెల్లడి ఉప్పల్ నుంచి రూ75, జేబీఎస్ నుంచి రూ.100 చార్జి ఉప్పల్, మార్చి 30: యాదాద్రి కొండపైకి మినీబస్�
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట�
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఒక రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించే ట్రావెల్ యాజ్ యూలైక్ (టీఏవైఎల్) టికెట్లు ఇకపై అన్ని ఆర్టీసీ బస్సుల్లో లభించనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హై�
సంస్థ సేవలు మెరుగుపర్చేందుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రయాణికులు, పౌరులను టీఎస్ ఆర్టీసీ కోరుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్లో ఓ సర్వేను నిర్వహిస్తున్నది. ఆర్టీసీ బస్సుల పనితీరు
ఇతర రాష్ర్టాల్లో అయితే ఎప్పుడో మూసేవారు కేంద్ర ప్రభుత్వ తీరుతో భారీగా డీజిల్ భారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ముఖ్యమం�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్స
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
అతివలకు ఆర్టీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకిచ్చింది. ఈ నెల 8న ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల�
హైదరాబాద్ : ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని ప్రజలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగ�
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్