ఏప్రిల్లో 70 శాతానికి చేరిన ప్రయాణికులు రోజుకు సరాసరి రూ.12 కోట్ల ఆదాయం ప్రతి రోజు గమ్యానికి 29.28 లక్షల మంది ఏప్రిల్ 25రూ.14.17 కోట్లు ఏప్రిల్ 4రూ.14.77 కోట్లు ఏప్రిల్ 18రూ.15 కోట్లు ఏప్రిల్ 11రూ.13.66కోట్లు హైదరాబాద్, ఏప
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో మొత్తం 17,291 పోస్టులకు, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 503 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటిం�
Minister Puvvada Ajay | క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నా
టీఎస్ఆర్టీసీ ఏర్పాటైన తరువాత తొలిసారి శనివారం సంస్థ పాలకమండలి సమావేశం కానున్నది. గత ఏడేండ్లుగా సంస్థ తీసుకొన్న నిర్ణయాలు, బదిలీలు అన్ని తాత్కాలిక పద్ధతుల్లో జరిగినట్టు రికార్డు అవుతున్నాయి.
నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు కసరత్తు మొదలైంది. వంద రోజుల ప్రణాళికతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన వందరోజుల
కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సాధారణ జనజీవనం నెలకొనడంతో నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆదాయం అనూహ్యంగా పుంజుకుంది. క
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోస�
RTC | తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆర్టీసీ (RTC) సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. 65 ఏండ్లు నిండిన వారు శనివారం రోజంతా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవ�
ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర నగరాల నుంచీ గుట్టపైకి సేవలు విస్తరిస్తామని వెల్లడి ఉప్పల్ నుంచి రూ75, జేబీఎస్ నుంచి రూ.100 చార్జి ఉప్పల్, మార్చి 30: యాదాద్రి కొండపైకి మినీబస్�
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట�
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఒక రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించే ట్రావెల్ యాజ్ యూలైక్ (టీఏవైఎల్) టికెట్లు ఇకపై అన్ని ఆర్టీసీ బస్సుల్లో లభించనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హై�