సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) చేసే యాడ్స్ కు కూడా ఖచ్చితంగా ఓ రేంజ్ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ ప్రొడక్ట్ ప్రమోషన్లో మెరుస్తుంటాడు మహేశ్. ఈ క్రేజీ హీరో వివిధ పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల బస్ టిక�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్లో కార్గో సేవలు ప్రారంభం సరుకుల డెలివరీ కోసం ప్రత్యేక కౌంటర్లు మక్తల్ రూరల్, మే 13 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన కార్గో సేవలను విన
TSRTC | అమ్మలకు టీఎస్ఆర్టీసీ (TSRTC)అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు
రాష్ట్ర ప్రజలకు రుచికరమైన బంగినపల్లి మామిడి పండ్లు ఇంటి వద్దకే చేర్చే ఆఫర్ను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే పలురకాల వస్తువుల కార్గో, పార్సిల్ సేవలు తెచ్చిన ఆర్టీసీ ఈ వేసవిలో మామిడిపండ్ల హోం డె�
హైదరాబాద్ : మామిడిపండ్ల ప్రియులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బంగినపల్లి మామిడి పండ్లు గడప వద్దకే చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రకాల వస్తువుల కార్గో, పార్శిల్ సేవలు అందుబాట�
ఏప్రిల్లో 70 శాతానికి చేరిన ప్రయాణికులు రోజుకు సరాసరి రూ.12 కోట్ల ఆదాయం ప్రతి రోజు గమ్యానికి 29.28 లక్షల మంది ఏప్రిల్ 25రూ.14.17 కోట్లు ఏప్రిల్ 4రూ.14.77 కోట్లు ఏప్రిల్ 18రూ.15 కోట్లు ఏప్రిల్ 11రూ.13.66కోట్లు హైదరాబాద్, ఏప
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో మొత్తం 17,291 పోస్టులకు, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 503 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటిం�
Minister Puvvada Ajay | క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నా
టీఎస్ఆర్టీసీ ఏర్పాటైన తరువాత తొలిసారి శనివారం సంస్థ పాలకమండలి సమావేశం కానున్నది. గత ఏడేండ్లుగా సంస్థ తీసుకొన్న నిర్ణయాలు, బదిలీలు అన్ని తాత్కాలిక పద్ధతుల్లో జరిగినట్టు రికార్డు అవుతున్నాయి.
నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు కసరత్తు మొదలైంది. వంద రోజుల ప్రణాళికతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన వందరోజుల
కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సాధారణ జనజీవనం నెలకొనడంతో నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆదాయం అనూహ్యంగా పుంజుకుంది. క
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోస�