ఆదాయం పెంపుపై సజ్జనార్ దృష్టి ఎండీగా బాధ్యతలు చేపట్టి ఏడాది హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంసరణలు అమల్లోకి తెచ�
ప్యాకేజీలు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బ�
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకు�
టీఎస్ఆర్టీసీలో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే మూడు సర్వీసుల్లో ఈ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ఆసిఫాబాద్ డీఎం సుగుణాకర్ తెలిపారు
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�
ప్రత్యేక ఆకర్షణగా 1932నాటి అల్ బియన్ బస్సు కవాడిగూడ, ఆగస్టు 13: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై శనివారం ఆర్టీసీ బస్సులతో టీఎస్ఆర్టీసీ పరేడ్ నిర్వహించింది. నిజాం హయాం
ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల వరకు ఉచిత ప్రయాణం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న వృద్ధులకు.. సీనియర్ సిటిజన్లకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో వైద్య పరీక్షలు కేజీ బరువున్న పార్సిళ్లను 75 కి.మీ కార్గో బస్సులో ఉచితం�
శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి కోసం అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ పండుగ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
తిరుపతి వెళ్లే భక్తులకు ఆర్టీసీ సౌకర్యం వేములవాడ రూరల్, జూలై 8: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తిరుపతి దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చని రాజన్న ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్�
TSRTC | ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేల( compassionate appointments )కు అనుమతి లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకో
హైదరాబాద్: కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణాలోనూ వ�