Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
ఆర్టీసీ.. తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే వారంతా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నది. అందుకోసం టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్
టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్ హామీ ఇచ్చినట్టు టీఎస్ఆర్టీసీ టీఎంయూ ప్రధానకార్యదర్శి థామస్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులు నడిపేందుకు ప్రత్�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో బస్ స్టేషన్లలో పరస్పర సదుపాయాల ఏర్పాట్లపై టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బి�
రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
కార్తిక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఆలయాల దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్న�
Kuntala Water falls | రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం వచ్చే శనివారం, ఆదివారాలలో ఆదిలాబాద్ జిల్లాలోని
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతున్నది. టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ప్రత్యేక సంస్కరణలతో బస్సులకు ప్రజాదరణ పెరిగింది. దీంతో దాదాపుగా అన్ని రూట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు
ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, న
తార్నాకలోని ఆర్టీసీకి చెందిన హాస్పిటల్లో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆదేశాల �