భవిష్యత్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్నగర్ ఆర్టీసీ బస్డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్స�
మండలంలోని పెన్గంగ ఒడ్డున ఉన్న సరిహద్దు గ్రామం గుబ్డికి మంగళవారం ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమయ్యింది. కరంజి(టీ) నుంచి గుబ్డి వరకు 8 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డులో కొంతమేర బాగా లేక ఇన్నాళ్లూ బస్సు వేయలేదు
నర్సంపేట నుంచి తిరుపతికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం నర్సంపేట నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు పదో వ
ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సూపర్ లగ్జరీ బస�
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రానుపోను ఒకేసారి టికెట్లు బుక్ చేసుకొంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.