రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. పండుగను పురస్కరించుకుని 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) అయ్యప్పస్వాముల కోసం శబరిమల యాత్రకు ప్రత్యేకంగా అద్దె బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ �
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. 4,233 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రత్యేక బస్సులను �
సంస్థ చేపట్టిన ఈ హెల్త్ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మాలో ఉన్న భయాలనన్నీ పోయాయి. హెల్త్ చెకప్ అనగానే ఏమైనా అనారోగ్య సమస్యలు బయటపడుతాయేమోననే భయం కలిగింది.
ఆర్టీసీ సేవలను తెలంగాణ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఉపయోగించుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ నుంచి నిజామాబాద్ వరకు ప్రత్యేక బ�
రిటైర్మెంట్ అయినప్పటికీ వారు ఉద్యోగం చేసిన స్థలానికి నిత్యం ఠంఛన్గా చేరుకుంటారు. ఒకరిద్దరు కాదు దాదాపు ఇరవై మంది వరకు రోజు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.