Bus Pass Counters | దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో బస్పాస్ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదగిరి సోమవారం
TSRTC | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్
దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపడంపై దృష్టి సారించింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ �
TSRTC | దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపడంపై దృష్టి సారించింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్�
హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు దెబ్బడగూడ గేటు వద్ద కందుకూరు నుంచి కడ్తాల్ వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ను ఢీకొట్టింది.
హైదరాబాద్ : అన్ని స్థాయిలోని ఉద్యోగుల సమిష్టి కృషి , వంద రోజుల కార్యక్రమం, అధికారుల ప్రణాళిక కార్యాచరణ అమలు వంటి విధానాల ఫలితంగా సంస్థ నష్టాలను తగ్గించుకోగలుగుతోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గో�
ఆదాయం పెంపుపై సజ్జనార్ దృష్టి ఎండీగా బాధ్యతలు చేపట్టి ఏడాది హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంసరణలు అమల్లోకి తెచ�
ప్యాకేజీలు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బ�
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకు�
టీఎస్ఆర్టీసీలో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే మూడు సర్వీసుల్లో ఈ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ఆసిఫాబాద్ డీఎం సుగుణాకర్ తెలిపారు
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�