హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో బస్పాస్ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదగిరి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తిరిగి ఈ నెల 6 నుంచి బస్పాస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయన్నారు.