గ్రేటర్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెంచేందుకు ఆర్టీసీ తన సేవలను విస్తృతం చేస్తున్నది. అందులో భాగంగా సికింద్రాబా�
Civils prelims | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civils prelims) పరీక్ష నేడు జరుగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహిస్తారు.
రోజుకు వెయ్యి మందికి రూ.300 టికెట్లు: టీటీడీ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రోజుకు వెయ్య�
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను రవాణా చేసినట్లు వెల్ల�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. నగర ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారు.. తమ గమ్యస్థానాలను చేరే�
హైదరాబాద్ : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సంద�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆ�
టీఎస్ఆర్టీసీకి అరుదైన గౌరవం దకింది. రోడ్డు రవాణా సంస్థలలో ముఖ్య భూమిక పోషించే ఏఎస్ఆర్టీయూ (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టీఎస్ఆర్టీ�
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) చేసే యాడ్స్ కు కూడా ఖచ్చితంగా ఓ రేంజ్ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ ప్రొడక్ట్ ప్రమోషన్లో మెరుస్తుంటాడు మహేశ్. ఈ క్రేజీ హీరో వివిధ పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల బస్ టిక�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్లో కార్గో సేవలు ప్రారంభం సరుకుల డెలివరీ కోసం ప్రత్యేక కౌంటర్లు మక్తల్ రూరల్, మే 13 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన కార్గో సేవలను విన
TSRTC | అమ్మలకు టీఎస్ఆర్టీసీ (TSRTC)అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు
రాష్ట్ర ప్రజలకు రుచికరమైన బంగినపల్లి మామిడి పండ్లు ఇంటి వద్దకే చేర్చే ఆఫర్ను ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే పలురకాల వస్తువుల కార్గో, పార్సిల్ సేవలు తెచ్చిన ఆర్టీసీ ఈ వేసవిలో మామిడిపండ్ల హోం డె�
హైదరాబాద్ : మామిడిపండ్ల ప్రియులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బంగినపల్లి మామిడి పండ్లు గడప వద్దకే చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రకాల వస్తువుల కార్గో, పార్శిల్ సేవలు అందుబాట�