ఖమ్మం: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఖమ్మం నుంచి శ్రీకాకుళంకు నూతన సర్వీసును సోమవారం నుంచి ప్రారంభించామని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి శ్రీకాక�
Bus Day | ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రతి గురువారం బస్ డే పాటించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ సజ్జానర్ ఇవాళ.. టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్�
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణ�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
TSRTC | రాష్ట్ర రవాణా శాఖపై ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు. ప్రధ�
కొత్త రూట్లకు 151 బస్సులు కేటాయింపు పెరిగిన ట్రిప్పులు 1,934, ఆర్టీసీకి పూర్వవైభవం ప్రయాణికుల వినతులు తక్షణం పరిష్కారం హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే
రోజుకు రూ.2 కోట్ల మేర పెరిగిన రాబడి ఐదులక్షల కిలోమీటర్ల మేర పెరిగిన ట్రిప్పులు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో నడుస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. రాష్ట్ర ప్రభుత�
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. బుధవారం లిఖిత పూర
TSRTC | టీఎస్ ఆర్టీసీపై ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ నుంచి తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని సంస్థ ఎండీ సజ్జనార్కు బాజిరెడ్డి లేఖ రాశా�
చండ్రుగొండ: అయ్యప్ప భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ సేవలు ప్రారంభించిందని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ�
TSRTC | ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సిబ్బంది వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నాగర్కర్నూల్