హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహి ళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరేలా డ్యూటీలు కేటాయించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీలు వేయాల్సి వస్తే అం దుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీస్కు తెలియజేయాలని డిపో, డివిజనల్, రీజినల్ మేనేజర్లకు సూచించారు.