సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవా�
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని సూచించారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
టీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ విధులను ఆటంకపరచడమే కాకుండా దాడిచేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించింది.
సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.
VC Sajjanar | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ASRTU) స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకమయ్యారు.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపా రు.
హాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తేవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తేల్చిచెప్పారు.
ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యాలతో గురువారం ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీ అద్దె బస్సు ల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చిన �
హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుకటైర్లు ఊడిపోగా.. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్రవ్యాప్తంగా 3వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన రాఖిపౌర్ణమి బస్సు సర్వీసుల ఏర్పాట్లప�
టీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారి ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విన్నూత్న కార్యక్రమంలో �