హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఉన్నతాధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ఓవెన్ భేటీ అయ్యారు. టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్ గ్రేడింగ్ సిల్స్, ట్రైనింగ్పై ప్రధానంగా చర్చించారు.