కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన�
ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తూ సంస్థను ప్రైవేటుపరం చేయొద్దని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ థామస్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-టీజీఎస్ఆర్టీసీకి నాలుగేండ్లపాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీటడం ఒకింత బాధగా ఉన్నదని.. ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చ�
సాంకేతిక సమస్యలతో ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో 112 సర్వీసులు జనవరి నుంచి ప్రారంభం కాగా, తరచూ బ్రేక్ డౌన్లకు గురవుతున్నాయి. ఇందులో మూడు స్వల్ప ప్రమాదాలు కాగా, మిగ
జీఎచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 బస్స్టాండ్లను ఆర్టీసీ సంస్థ ఎంపిక చేసింది. ఇప్పటికే ఉన్న చార్జింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 19 బస్టాండ్లను ఎలక్ట్రిక్ బస్ల కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే,
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా 2800 బస్సులు ఇ�
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాస�
EV Bus | హైదరాబాద్ వాసులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నగరానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2వేల బస్లను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మం�
హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తున్నదని, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడరీతో చర్చించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.