వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎలక్ట్రిక్ బస్సులు (ఈ-బస్లు) అమ్మకాలు జోరుగా పెరుగుతాయని, దేశంలో మొత్తం కొత్త బస్ల విక్రయాల్లో ఈ-బస్ల వాటా 13 శాతానికి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు.
TSRTC | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాలో సందడి చేయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ యజమాన్యం నిధుల ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జ�
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మె�
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
పర్యావరణ పరిరక్షణకు టీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.