ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాలో సందడి చేయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ యజమాన్యం నిధుల ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జ�
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మె�
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
పర్యావరణ పరిరక్షణకు టీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్( Olectra Greentech Limited )కు 550 ఎలక్ట్రిక్ బస్సుల( Electric Bus ) ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిట�
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పూర్తి ఆధునికీకరణ దిశగా అడుగులేస్తున్నది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు వీలున్న ప్రతిచోట డిజిటలైజేషన్ను ప్రవేశపెట్టేందుకు
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�