తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
దేశంలోనే అతిపెద్ద ప్లాంటు తెలంగాణలో సీతారాంపూర్లో నెలకొల్పనున్న ఒలెక్ట్రా వచ్చే ఏడాది నుంచి వాహనాల ఉత్పత్తి ఏటా 10 వేల బస్సుల తయారీ సామర్థ్యం హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద విద�