TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్( Olectra Greentech Limited )కు 550 ఎలక్ట్రిక్ బస్సుల( Electric Bus ) ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిట�
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పూర్తి ఆధునికీకరణ దిశగా అడుగులేస్తున్నది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు వీలున్న ప్రతిచోట డిజిటలైజేషన్ను ప్రవేశపెట్టేందుకు
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�
గ్రేటర్ పరిధిలో కొత్తగా వెయ్యికిపైగా సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిదేండ్లుగా జిల్లాల్లో తిరుగుతున్న 700 వరకు సూపర్ లగ్జరీలన�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
దేశంలోనే అతిపెద్ద ప్లాంటు తెలంగాణలో సీతారాంపూర్లో నెలకొల్పనున్న ఒలెక్ట్రా వచ్చే ఏడాది నుంచి వాహనాల ఉత్పత్తి ఏటా 10 వేల బస్సుల తయారీ సామర్థ్యం హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద విద�