ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే 2,800 ప్రైవేటు బస్సులు ఉండగా, మరో 3 వేల బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస
వరంగల్ రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి.. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్ల�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 187, జిల్లాల్లో 87 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్�
ఆర్టీసీలో త్వరలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎ�
భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ �
రూ.31 వేలకోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.18 వేలకోట్లతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని, రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయకుంటే ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్�
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.76.83 కోట్ల రికార్డు నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది నమోదైన లాభం కంట�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే హడావిడిగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే.. కానీ రద్దీకి తగ్గట్లు బస్సులు ల�
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎలక్ట్రిక్ బస్సులు (ఈ-బస్లు) అమ్మకాలు జోరుగా పెరుగుతాయని, దేశంలో మొత్తం కొత్త బస్ల విక్రయాల్లో ఈ-బస్ల వాటా 13 శాతానికి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు.
TSRTC | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.