ఆ ఇద్దరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుధ్య తనిఖీ అధికారి (శానిటరీ ఇన్స్పెక్టర్) కిరణ్ తోపాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.హనుమంత రావు నాయ�
అధికారులు, సిబ్బంది విధులను నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం భీమిని మండలంలో పర్యటించా రు. మల్లీడిలోని నర్సరీని పరిశీలించారు. ఇంకా ఎందుకు మొక్కలు నాటలేద�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మ�
కోరుట్ల మున్సిపాలిటీలో పారిశుధ్య వాహన డ్రైవర్లకు పాత పద్ధతిలోనే విధులు కేటాయించాలని బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పహీం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్ కు �
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధు�
DEO Ramesh Kumar | అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు.
Telangana |సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేట్కు చెందిన ట్వింకల్ కామ్దార్ జైనమత సన్య�
రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�