ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వేలమంది ఉద్యోగుల జీవితాలకు ప్ర
సంస్థకు, ఉద్యోగులకు మరింతగా మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ విలీన నిర్ణయం త
TSRTC | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 2019లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేస్తే ఓర్వలేని బీజేపీ విష ప్రచారానికి దిగింది. నాడు విలీనం చేయాలన్న న�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆనందోత్సాహాల్లో మున�
టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మంగళవారం కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు డిపోల వద్ద వివిధ ర�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేట�
ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింద�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు
TSRTC | ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల�
Telangana | సంక్షేమ పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తమది మానవీయ పాలన అని మరోసారి చాటుకున్నది. సబ్బండ వర్గాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.తెలంగాణ రాష�
సీఎం కేసీఆర్ది గొప్ప మనసని, ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం ప్రకటించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడ