ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. గవర్నర్ వైఖరికి నిరసనగా టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కద
TSRTC | టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్ర గవర్నర్ పూటకో కొర్రీ పెడుతున్నారు. ఒకవైపు తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొంటూనే మరోవైపు వారి ఆశలపై నీళ్లు చల్లుతు�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ సర్కారు తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలోని �
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించగా, గవర్నర్ హోదాలో తమిళిసై అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు భగ్గుమన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ సంస్థ ఉద్యోగుల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిమాండ్పై ఆర్టీసీ ఉద్యోగులు అనేక సార్లు సమ్మెలు చేశారు. అప్పుడు వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు.
ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని (Governor Tamilisai) కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి (Thamas Reddy) అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC govt merger Bill) చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత
Governor Tamilisai | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం �
TSRTC | బిల్లులకు ఆమోదం విషయంలో రాష్ట్ర గవర్నర్ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి రుజువయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్దయగా �
తెలంగాణ భవన్లో శుక్రవారం టీఎస్ ఆర్టీసీ లైసెన్స్ కూలీ (హమాలీ) నూతన సంఘం ఆవిర్భవించింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్మిక నేత ఎల్ రూప్సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మిక వర్గానికి సిసలైన న�