TSRTC | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్లో భారీ రాయి�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో తదుపరి కార్యచరణపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రభుత్వంలో భాగంగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న క్యాడర్ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. జి
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్�
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్�
సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అయినప్పటికీ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంపై సంస్థ ఉద్యోగులు రాత్రి సంబురాలు జరుపుకున్నారు. కరీంనగర్ డిపో-1, 2 ఎదుట బ్యాండ్మేళ
ప్రగతి చక్రం మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. 91 యేండ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీకి ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ్ద (టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్త�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో వి�
వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ పెద్దమనస్సుతో ‘ఆర్టీసీ విలీనం’పై నిర్ణయం తీసుకున్నా గవర్నర్ తమిళిసై మాత్రం కాలయాపన చేస్తూ బిల్లు ఆమోదానికి మోకాలడ్డడంపై కార్మికులు గరంగరమవు�