TSRTC | టీఎస్ ఆర్టీసీకి రాఖీ పండుగ భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. గురువారం ఒక్కరోజే రూ. 22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు అని సజ్జ�
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల తిరుగు ప్రయాణం రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని టీఎ�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఆడపడుచుల కోసం ఆర్టీసీ సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. �
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లకీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్�
ఉరుకులు, పరుగుల మీద బస్టాండ్ కు వెళ్లి బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూపులకు స్వస్తి పలుకుదాం..! ఇంట్లో నుంచే స్మార్ట్ఫోన్ లో ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకుందాం..! సమయానికి బస్టాండ్కు వెళ్�
TSRTC | రాష్ట్రంలోని విద్యార్థులందరికీ టీఎస్ ఆర్టీసీ వివిధ రకాల బస్పాస్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. రాయితీతో కూడిన బస్ పాస్ను అధికారులు విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ న�
TSRTC | రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉ�
TSRTC | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్రవ్యాప్తంగా 3వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన రాఖిపౌర్ణమి బస్సు సర్వీసుల ఏర్పాట్లప�
TSRTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని న