తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక�
టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఎంత కష్టపడినా లాభాల్లోకి తేలేకపోతున్నాం. అప్పులు ప్రభుత్వానికి భారమవుతున్నాయ్. ప్రైవేటీకరిస్తే పనైపోతుంది. ఇది ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాల ప్�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
Telangana Cabinet | ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు �
TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడానికి ఆ సంస్థ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నది. ఆదాయం పెంచి నష్టాల నుంచి లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కార్గోన
TSRTC | టీఎస్ ఆర్టీసీ మహిళల కోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది.
TSRTC | హైదరాబాద్ : దత్తాత్రేయస్వామి భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్ర
TSRTC | హైదరాబాద్ : ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదల నేపథ్యం�
ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలతో ప్రజలను ఆదాయాన్ని పెం చుకునేందుకు ఆకర్షిస్తున్నది. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటుండగా, తాజాగా పల్లెవెలుగు బస్సుల్లో రూ.50 చెల్లించి ఒక రోజంతా 30 కి.మీ. ప్రయాణ
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ స్కీమ్స్తో ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రత్యేకంగా టికెట్స్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ�
TSRTC | హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఓ సువర్ణావకాశం అందిస్తోంది. వరంగల్లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల వ