గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్' సమయాల్లో టీఎస్ ఆర్టీసీ మార్పులు చేసింది. ఈ టికెట్.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది.
RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) రాతపరీక్షను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పరీక్షలకు హాజరయ్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో పీఆర్ఎల్ఐ,
టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్-హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్ల, సూపర్వైజర్లు, ఇతర అధికారులను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అ�
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. రక్తదాన శిబిరాల్లో 3,315 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదా
TSRTC | జూలై 3న గురు పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం(Arunachalam) టూర్ ప్యాకేజీకి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామాల నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు గతంలో 5వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పదో తరగతి వరకు ఉచితంగా బస
TSRTC | అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని నిర్�
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట�
వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పురోగభివృద్ధి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నది. ఈ క్రమంలో సంస్థకు �