TSRTC | హైదరాబాద్ : సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు.
ఆర్టీసీ బస్సుల్లో దూరం వెళ్లే ప్రయాణికులు ఎందరో మధ్యలో చిరుతిళ్లు కొనుక్కొని కడుపు నింపుకుంటుంటారు. మన్నికగా ఉండకున్నా, ధర ఎక్కువైనా ఆకలికి తట్టుకోలేక ఎలాగోలా ఆరగించేస్తుంటారు. ఇకనుంచి ప్రయాణికులకు ఆ
TSRTC | హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్టికెట్తో పాటే ‘స్నాక్బాక్స్'ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల�
Route Pass | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ24, టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట ప్రత్యేకంగా రాయితీ కల్పిస్తున్నది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ �
TSRTC | ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రోజు వివిధ పనులపై ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రతివారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వ�
AE Eaxms | రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప�
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మెదక్-హైదరాబాద్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వెళ్లాలంటే 3గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.30 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అదే ఎక్స్ప్రెస్ బస్సులో మెదక్ నుంచి హైదరా
వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చ�
బాలానగర్ పారిశ్రామిక వాడలోని కేంద్ర ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థ ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయాల టెండర్ను రద్దు చేసి తిరిగి పిలవాలని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఐడీ�
TSRTC | హైదరాబాద్ : పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 10 ఈ - గరుడ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ�
TSRTC | పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. వీటిలో 10 బస�