Palamuru | పొట్టకూటి కోసం తట్టాబుట్ట సర్దుకుని ముంబయి వంటి మ హానగరాలకు ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులకు విరామం లభించిం ది. ఏటా 14 లక్షల మందిని వలసలకు తరలించే బస్సులు.. ఇప్పుడు ఎక్కేవాళ్లు లేక ఆగిపోయాయి. పూర్తి స్థాయిల
Hyderabad | ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియ�
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జర�
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు �
TSRTC | రాష్ట్రంలో నెలవారీ బస్పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేస�
Bhadradri | హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాలకు( Sitaramula Kalyanotsava Talambralu ) ఈ ఏడాది భలే డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 20 వేల మంది అధికంగా తలాంబ్రాలను బుక్ చేసుకున్నారు. టీఎస్ �
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ‘సింగరేణి దర్శన్' పేరిట ‘కోల్మైన్స్ టూరిజం ప్యాకేజీ’ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ టూర్ బస్సులు �
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీప�
హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.