TSRTC | ఆర్టీసీ అదనపు ఆదాయానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కార్గో ద్వారా వస్తువులు చేరవేస్తూ.. తీర్థయాత్రలు, పెండ్లిళ్లకు బస్సులను అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం పొందుతున్నది.
ఆల్ఇండియా పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 గురువారం నుంచి ప్రారంభం కానున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస
నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీ�
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్' పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియ�
తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
TSRTC | ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు �
TSRTC | మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
శ్రమ, కసి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించొచ్చని నిరూపించారు పెర్కకొండారం వాసులు. నాటి పరిస్థితుల ప్రభావంతో మొదట ట్రాన్స్పోర్ట్, ఇతర లారీలు తోలిన వారు బస్సు స్టీరింగ్ పట్టి ఎంతో మంది ప్రయాణికులను వారి గమ�
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని డిపో మేనేజర్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జోనల్ పరిధిలో ట్రాఫిక్ విభాగం
టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.
TSRTC: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుండగా.. టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల
balaji darshan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా�
ఇచ్చిన హామీ మేర కే ప్రముఖ పుణ్మక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బస్సు సౌకర్యం కల్పించామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.