పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ‘సింగరేణి దర్శన్' పేరిట ‘కోల్మైన్స్ టూరిజం ప్యాకేజీ’ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ టూర్ బస్సులు �
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీప�
హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను( AC Sleeper Buses ) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ( TSRTC ) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వా
TSRTC | ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస�
TSRTC | భద్రాచలం శ్రీ సీతారామచంద్వ్రామి కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలని కోరుకునే వారికి ఆర్టీసీ ఇంటి ముంగిటకు తీసుకురానున్నది. ముందస్తుగా రూ.116లు చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దనే పొందవచ్చు.
పల్లెవాసులను పట్టణాలకు చేరవేయడంలో ఆర్టీసీ బస్సులదే ప్రధాన పాత్ర. దాదాపు 90 శాతానికిపైగా ప్రయాణికులు ఎన్ని ఆటోలు, వ్యక్తిగత వాహనాలు ఉన్నా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ప్రధానంగా సుఖమయ ప్రయాణం, ఆర్థిక భారం క�
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, రక్షణలో నూతన కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించవద్దని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 166 మంది ఆర్టీసీ కానిస్టేబు�
TSRTC | ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. అయితే కరోనా అనంతరం ఆదాయం పెంచుకోవడంపై దృష్�