వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చ�
బాలానగర్ పారిశ్రామిక వాడలోని కేంద్ర ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థ ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయాల టెండర్ను రద్దు చేసి తిరిగి పిలవాలని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఐడీ�
TSRTC | హైదరాబాద్ : పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 10 ఈ - గరుడ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ�
TSRTC | పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. వీటిలో 10 బస�
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది.
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24
ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో బస్పాస్కు సంబంధించిన సెక్షన్ను సికింద్రాబాద్లోని రేతిఫైల్లో రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు మార్చారు. ఈ మేరకు శుక్రవారం నూతన బస్పాస్ సెక్షన్ను ఆర్టీసీ గ్ర�
TSRTC | సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట బస్ డిపోలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్ర
Sajjanar | ప్రయాణ సమయంలో కారు, ఆటో వంటి వాహనాలు నడిరోడ్డుపై ఆగిపోతే.. వాటిని బైక్, లేదా మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఓ యువకుడు మాత్రం రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బస్సును �
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంట�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�