మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది.
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24
ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో బస్పాస్కు సంబంధించిన సెక్షన్ను సికింద్రాబాద్లోని రేతిఫైల్లో రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు మార్చారు. ఈ మేరకు శుక్రవారం నూతన బస్పాస్ సెక్షన్ను ఆర్టీసీ గ్ర�
TSRTC | సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట బస్ డిపోలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్ర
Sajjanar | ప్రయాణ సమయంలో కారు, ఆటో వంటి వాహనాలు నడిరోడ్డుపై ఆగిపోతే.. వాటిని బైక్, లేదా మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఓ యువకుడు మాత్రం రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బస్సును �
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంట�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఉన్న ఆర్టీసీ కళాభవన్ అద్దె కాంట్రాక్టును టీఎస్ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేసింది. ఆ సంస్�
ఆర్టీసీ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంతో భాగంగా యాజమాన్యం అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒక పక్క నగర ప్రయాణికులను ఆకర్షించే పథకాలు ప్రారంభిస్తూనే మరో పక్క డ్రైవర్లు, కండక్ట
ప్రైవేట్ సర్వీస్లకు దీటుగా సేవలందించడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. నూతన బస్సుల కొనుగోలు, ఆన్లైన్ సేవలు, టికెట్పై డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి వినూత్న ప్రయోగానిక�
ఆర్టీసీని ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ఆ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. �
‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శ�