తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని త�
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు.
TSRTC | హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్’ అందుబాటులోకి తెచ్చ�
RTC Buses | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవాల కోసం వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్ప�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. సాలరీ ఖాతా, రూపేకార్డు ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందేలా చేసి, కుటుంబానికి భరోసా కల్పించింది.
TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్లో ఈ నెల 11న (ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికా
టీఎస్ఆర్టీసీ ఈడీగా కృష్ణకాంత్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అం దజేశారు.
TSRTC | తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్కు పదోన్నతి లభించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్(ED) గా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చే�
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
Sajjanar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగ
ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో గురువారం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్న�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మ
దక్షిణకొరియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన అంజలి, కిషన్ ఆర్చరీలో రెండు పతకాలు కొల్లగొట�