హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఈడీగా కృష్ణకాంత్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అం దజేశారు.
కృష్ణకాంత్కు మంత్రి స్వీట్ తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు.