ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ పరాభవం ఎదుర్కోనున్నది.. అనే అంశాలపైనే సంభాషణ. ఎన్నికల ఫలితాలపై ప్రజ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్త సొబగులు సంతరించుకోబోతున్నది. యావత్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం మార్కెట్కు మరింత శోభ రానున్నది. కొద్దినెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వీ�
ఖమ్మం నియోజకవర్గంలో తన గెలుపు నవశకానికి నాంది అవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ గెలుపు మరింత అభివృద్ధికి మల
నియోజకవర్గ ప్రజలు మరో అవకాశమిస్తే ఖమ్మాన్ని పెద్ద నగరాల మాదిరిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం రూపురేఖలను మ�
ప్రజలకు ఏం చేశారో చెప్పని నేతలను ప్రజలు నమ్మరని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉమ్మడి జిల్లాలో నెలకొన�
ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజ�
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమించానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఖమ్మం మొత్తాన్ని ఒక�
నేను ఇకడి వాడను, ఖమ్మం లోకల్ బిడ్డను.. ఇకడే ఉన్న.. ఇకడే ఉంటా.. నా ఇల్లు ఇకడే.. స్థానికేతరులకు ఖమ్మంలో స్థానం లేదు అని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్ధి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. 45వ డివిజన్ మామిళ్ళగూడెం న�
ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు, భవిష్యత్ తరాలకు బాటలు వేసే బాధ్యత నాదే.. అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అధ్వర్యంలో �
గడిచిన పదేళ్లలో ఖమ్మం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇకడి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వల్లన�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేయకపోయినా వారి అనుచరులు, పార్టీ నేతలు అభ్యర్థుల తరఫున మంగళ
మతి భ్రమించే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందెవరో ఇక్కడి ప్రజలకు తెలుసునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.