గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండొద్దు. ఆకలితో వచ్చి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ అవస్థలు పడొద్దు.
కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఐకాన్గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల నిధులను పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సర్కారు వరదలా పారించింది.
మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంప్ కార్యాలయంల
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో
కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తండాలను అభివృద్ధి చేసి నగరాలకు దీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు. ఖమ్మంలోని ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు �
Hyderabad | హైదరాబాద్లో పర్యావరణహితమైన బస్సులను పెంచే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సరికొత్త ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ పేరుతో 50 ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది.
Koneru Chinni | బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష పదవికి గుడ్బై చెప్పిన కోనేరు చిన్ని (మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు).. మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
డాక్టర్.. ఇంజినీర్.. కలెక్టర్.. లాయర్.. ఇలా తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆ స్థాయికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటుంటారు. పిల్లలు ఎదిగేకొద్దీ లక్ష్యం దిశగా అడుగులు వేసేలా ప్రణాళిక రూపొందించి ఖర్చ�
‘కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్
మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశామని, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాదస్థాయికి చేరుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి కారణంగా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన �
‘రాజకీయ అరంగేట్రం చేసిన తొలిరోజు నుంచే గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలే నా అండాదండా.. ఖమ్మం ప్రాంత అభివృద్ధే నా ఎజెండా.. అజయ్కు ఆడంబరాలు ఇష్టముండవు.. కష్టం ఎవరికి కలిగితే వార�